ETV Bharat / snippets

పరవాడ సినర్జీన్ సంస్థ ప్రమాదంలో ఒకరు మృతి - ముగ్గురికి చికిత్స

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 5:22 PM IST

One Died in Parawada Pharma City Accident
One Died in Parawada Pharma City Accident (ETV Bharat)

One Died in Parawada Pharma City Accident : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ పరవాడ సినర్జీన్ సంస్థలో మరో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఝార్ఖండ్‌కు చెందిన రోయా అంగీరియా (21)గా గుర్తించారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది : గురువారం అర్ధరాత్రి రవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఇండస్‌ ఆసుపత్రికి తరలించారు.

One Died in Parawada Pharma City Accident : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ పరవాడ సినర్జీన్ సంస్థలో మరో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఝార్ఖండ్‌కు చెందిన రోయా అంగీరియా (21)గా గుర్తించారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది : గురువారం అర్ధరాత్రి రవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఇండస్‌ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.