ETV Bharat / snippets

ముగ్గురి పేర్లూ ఒకటే- మద్యం మత్తులో ఒకరి హత్య- అసలేంజరిగిందంటే!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 1:46 PM IST

Murder in Eluru District
Murder in Eluru District (ETV Bharat)

Murder in Eluru District : ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో హత్య కలకలం రేపింది. మద్యం సేవించి ముగ్గురు స్నేహితులు గొడవకి దిగారు. మద్య మత్తులో తిరువీధుల రంగారావు చెక్కతో దాడి చేయగా యలమర్తి రంగారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యరు. ముగ్గురి పేర్లు రంగారావు కావడంతో అసలు ఎవరు ఎవర్ని ఏం చేశారు. ఎలా జరిగింది అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది.

Murder in Eluru District : ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో హత్య కలకలం రేపింది. మద్యం సేవించి ముగ్గురు స్నేహితులు గొడవకి దిగారు. మద్య మత్తులో తిరువీధుల రంగారావు చెక్కతో దాడి చేయగా యలమర్తి రంగారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యరు. ముగ్గురి పేర్లు రంగారావు కావడంతో అసలు ఎవరు ఎవర్ని ఏం చేశారు. ఎలా జరిగింది అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.