List of Students Who Qualified For Admission in Triple IT Campus Has Been Released : ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశ అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఏలూరు జిల్లా నూజివీడు కళాశాలలో ఆర్జీయూకేటీ ( Rajiv Gandhi University of Knowledge Technologies) ఛాన్స్లర్ డాక్టర్ కేసీ. రెడ్డి విడుదల చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ ల పరిధిలో 4 వేల సీట్లకు గానూ ఇతర రాష్ట్రాలతో కలిపి 53 వేల 8 వందల 63 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అందులో బాలికలు 2 వేల 7 వందల 13 మంది ఉన్నారు. బాలురు 13 వందల 27 మంది ప్రవేశ అర్హత సాధించారన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన కేటగిరీల వారిగా విద్యార్థుల ఎంపిక నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశ అర్హత సాధించిన విద్యార్థుల జాబితా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 5:16 PM IST
List of Students Who Qualified For Admission in Triple IT Campus Has Been Released : ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశ అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఏలూరు జిల్లా నూజివీడు కళాశాలలో ఆర్జీయూకేటీ ( Rajiv Gandhi University of Knowledge Technologies) ఛాన్స్లర్ డాక్టర్ కేసీ. రెడ్డి విడుదల చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ ల పరిధిలో 4 వేల సీట్లకు గానూ ఇతర రాష్ట్రాలతో కలిపి 53 వేల 8 వందల 63 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అందులో బాలికలు 2 వేల 7 వందల 13 మంది ఉన్నారు. బాలురు 13 వందల 27 మంది ప్రవేశ అర్హత సాధించారన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన కేటగిరీల వారిగా విద్యార్థుల ఎంపిక నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.