ETV Bharat / snippets

గవర్నమెంట్ వెబ్ సైట్లలో గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగిస్తున్నారు - తక్షణమే జోక్యం చేసుకోవాలి : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 9:14 AM IST

KTR ON GOVERNMENT WEBSITES
KTR ON GOVERNMENT WEBSITES (Etv Bharat)

Changes in Government Websites : రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపైనా సీఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని తెలిపారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటి కాపాడాలని ఆయన కోరారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, అందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

Changes in Government Websites : రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపైనా సీఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని తెలిపారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటి కాపాడాలని ఆయన కోరారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, అందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.