ETV Bharat / snippets

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ - జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్​రాజ్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 9:57 PM IST

Telangana IAS Officers Transfers
IAS Officers Transfers In Telangana (ETV Bharat)

IAS Officers Transfers In Telangana : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖకు కార్యదర్శిగా బెనహర్ మహేష్ దుత్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్​గా ఎ.శరత్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా మేడ్చల్​కు బదిలీ అయ్యారు.

IAS Officers Transfers In Telangana : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖకు కార్యదర్శిగా బెనహర్ మహేష్ దుత్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్​గా ఎ.శరత్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా మేడ్చల్​కు బదిలీ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.