IAS Officers Transfers In Telangana : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖకు కార్యదర్శిగా బెనహర్ మహేష్ దుత్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా ఎ.శరత్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా మేడ్చల్కు బదిలీ అయ్యారు.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీ - జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్రాజ్
Published : Jul 20, 2024, 9:57 PM IST
IAS Officers Transfers In Telangana : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖకు కార్యదర్శిగా బెనహర్ మహేష్ దుత్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా ఎ.శరత్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా మేడ్చల్కు బదిలీ అయ్యారు.