ETV Bharat / snippets

బందోబస్తులో కానిస్టేబుల్‌కు పాము కాటు - పరామర్శించిన గవర్నర్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 1:17 PM IST

Governor Visits Snakebite Constable in Warangal
Governor Visits Snakebite Constable in Warangal (ETV Bharat)

Governor Visits Snakebite Constable in Warangal : ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే వెంకటాపురం అటవీ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తుండగా గుండ్ల ప్రశాంత్ అనే కానిస్టేబుల్‌ను పాము కాటు వేసింది. హుటాహుటిన ములుగు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్‌ను గవర్నర్, మంత్రి సీతక్క పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న గవర్నర్‌ ధైర్యంగా ఉండాలని అతడికి సూచించారు.

Governor Visits Snakebite Constable in Warangal : ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే వెంకటాపురం అటవీ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తుండగా గుండ్ల ప్రశాంత్ అనే కానిస్టేబుల్‌ను పాము కాటు వేసింది. హుటాహుటిన ములుగు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్‌ను గవర్నర్, మంత్రి సీతక్క పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న గవర్నర్‌ ధైర్యంగా ఉండాలని అతడికి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.