Chain Snatching In Adilabad : నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్నగర్లో చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ - అలా చైన్ దొంగలించిన దుండగులు
Published : Aug 3, 2024, 4:32 PM IST
Chain Snatching In Adilabad : నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్నగర్లో చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.