ETV Bharat / snippets

మదనపల్లెలో విషాదం - చెట్టుకు ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 12:02 PM IST

BTech Student Suicide in Madanapalle
BTech Student Suicide in Madanapalle (ETV Bharat)

BTech Student Suicide in Madanapalle : అన్నమయ్య జిల్లాలో ఓ బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మదనపల్లె మండలం సీటీఎం రైల్వే స్టేషన్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కురబలకోట మండలం రామిగానిపల్లెకు చెందిన నవీన్​గా గుర్తించారు. అతడు తిరుపతిలో బీటెక్ చదువుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

BTech Student Suicide in Madanapalle : అన్నమయ్య జిల్లాలో ఓ బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మదనపల్లె మండలం సీటీఎం రైల్వే స్టేషన్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కురబలకోట మండలం రామిగానిపల్లెకు చెందిన నవీన్​గా గుర్తించారు. అతడు తిరుపతిలో బీటెక్ చదువుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.