ETV Bharat / snippets

ఎన్యుమరేషన్​ ఇంత ఆలస్యమైతే ఎలా? - అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 10:35 PM IST

Chandrababu Fires on Officials
Chandrababu Fires on Officials (ETV Bharat)

AP CM Chandrababu Review on Enumeration: వరద నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం అరా తీశారు. ఎన్యుమరేషన్ వివరాలను అధికారులు సీఎంకు ఇవ్వలేక పోయారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై ఎన్యుమరేషన్​ను చేయడంలో ఇంత జాప్యం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్యుమరేషన్ చేసేందుకే ఇంత ఆలస్యం అయితే నష్ట పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యుమరేషన్ పూర్తి అయితేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమని పేర్కొన్నారు. కేంద్రం సాయం త్వరగా అందాలంటే నష్టం అంచనాలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. రేపటిలోపు ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

AP CM Chandrababu Review on Enumeration: వరద నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం అరా తీశారు. ఎన్యుమరేషన్ వివరాలను అధికారులు సీఎంకు ఇవ్వలేక పోయారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై ఎన్యుమరేషన్​ను చేయడంలో ఇంత జాప్యం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్యుమరేషన్ చేసేందుకే ఇంత ఆలస్యం అయితే నష్ట పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యుమరేషన్ పూర్తి అయితేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమని పేర్కొన్నారు. కేంద్రం సాయం త్వరగా అందాలంటే నష్టం అంచనాలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. రేపటిలోపు ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.