ETV Bharat / snippets

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి- ఐదుగురు జవాన్లు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 8:27 PM IST

Updated : Jul 8, 2024, 10:08 PM IST

Terrorist Attack On Military Camp
Terrorist Attack On Military Camp (ANI)

Terrorist Attack On Military Camp : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడం వల్ల చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.

Terrorist Attack On Military Camp : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడం వల్ల చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.

Last Updated : Jul 8, 2024, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.