ETV Bharat / snippets

'నేను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని - క్యాబ్​ కోసం రూ.500 కావాలి' - నయా సైబర్​ ఫ్రాడ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 1:44 PM IST

Money Demand In The Name Of CJI
Money Demand In The Name Of CJI (ETV Bharat)

Money Demand In The Name Of CJI : సైబర్ నేరగాళ్లు తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్‌ పేరుతో మోసం చేయాలని చూశారు. ఎలా అంటే? ఎక్స్​లో ఒక వ్యక్తి సీజేఐ పేరుతో ఓ పోస్టు పెట్టాడు.

"హలో, నేను భారత ప్రధాన న్యాయమూర్తిని (CJI). నేను అర్జెంట్​గా కొలీజియం మీటింగ్​కు వెళ్లాలి. కానీ నేను దిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా? సుప్రీంకోర్టుకు చేరిన వెంటనే డబ్బు తిరిగి పంపిస్తాను" అంటూ పోస్ట్​ పెట్టాడు. ఈ సందేశాన్ని తన ఐప్యాడ్ నుంచి పంపుతున్నట్లు సైబర్ నేరగాడు పేర్కొన్నాడు. ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్​గా మారింది. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఆయన సూచనల మేరకు సుప్రీంకోర్టు అధికారులు దిల్లీ సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Money Demand In The Name Of CJI : సైబర్ నేరగాళ్లు తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్‌ పేరుతో మోసం చేయాలని చూశారు. ఎలా అంటే? ఎక్స్​లో ఒక వ్యక్తి సీజేఐ పేరుతో ఓ పోస్టు పెట్టాడు.

"హలో, నేను భారత ప్రధాన న్యాయమూర్తిని (CJI). నేను అర్జెంట్​గా కొలీజియం మీటింగ్​కు వెళ్లాలి. కానీ నేను దిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా? సుప్రీంకోర్టుకు చేరిన వెంటనే డబ్బు తిరిగి పంపిస్తాను" అంటూ పోస్ట్​ పెట్టాడు. ఈ సందేశాన్ని తన ఐప్యాడ్ నుంచి పంపుతున్నట్లు సైబర్ నేరగాడు పేర్కొన్నాడు. ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్​గా మారింది. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఆయన సూచనల మేరకు సుప్రీంకోర్టు అధికారులు దిల్లీ సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.