ETV Bharat / snippets

ఆస్పత్రిలో చేరిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​- స్వల్ప అనారోగ్యంతో ఎయిమ్స్​లో జాయిన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:22 PM IST

Rajnath Singh Admitted To AIIMS
Rajnath Singh Admitted To AIIMS (ANI)

Rajnath Singh Admitted To AIIMS : రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్​ నేత రాజ్​నాథ్​ సింగ్​ దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ఎయిమ్స్​లో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం ఓల్డ్​ ప్రైవేట్​ వార్డ్​లో చేరినట్లు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Rajnath Singh Admitted To AIIMS : రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్​ నేత రాజ్​నాథ్​ సింగ్​ దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ఎయిమ్స్​లో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం ఓల్డ్​ ప్రైవేట్​ వార్డ్​లో చేరినట్లు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.