LIVE: తిరుపతి పార్లమెంట్ పరిధిలో షర్మిల ఏపీ న్యాయయాత్ర - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Election Campaign Live - YS SHARMILA ELECTION CAMPAIGN LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-04-2024/640-480-21220264-thumbnail-16x9-sharmila.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 11:31 AM IST
|Updated : Apr 14, 2024, 11:47 AM IST
YS Sharmila Election Campaign Live: ఏపీ న్యాయ యాత్ర పేరుతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా వైఎస్సార్ జిల్లాలోని పలు నియోజకవర్గంల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ తిరుపతి పార్లమెంటు పరిధిలో షర్మిల పర్యటించనున్నారు. ముద్దనూరులో ఆమె వైఎస్ సునీతతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిందితులను సీఎం హోదాలో ఉన్న జగన్ కాపాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. జిల్లాలో నా ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆమె విమర్శించారు. అవినాష్ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారని షర్మిల పేర్కొన్నారు. ఆయనకు సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని తెలిపారు. అతడిని జగన్ కాపాడుతున్నారని ఆమె మండిపడుతున్నారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరివైపు ఉందో చూసి వేయాలన్నారు. వివేకా హత్యను గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ని చంపిన వాళ్లకి మళ్లీ సీట్ ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి వైఎస్ షర్మిల ప్రత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : Apr 14, 2024, 11:47 AM IST