ETV Bharat / state

తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే? - Tirumala laddu sales increased

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Updated : 7 hours ago

Tirumala Laddu Sales Increased: తిరుమలలో శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. దీంతో వారం రోజుల్లో 23,13,202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.

Tirumala laddu sales
Tirumala laddu sales (ETV Bharat)

Tirumala Laddu Sales Increased: గత కొద్ది రోజుల నుంచీ తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంచారు. తిరుమల లడ్డూ విక్రయాలు పెరగడమే దీనికి నిదర్శనం. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లో 23 లక్షల 13 వేల 202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో గత ప్రభుత్వ చేసిన తప్పిదాలను సరి చేసింది. శ్రీవారి ప్రసాదాలలో కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడేలా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. రోజుకు 3.2 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొంటున్నారు.

స్వచ్ఛత, నాణ్యతకు తిరుమల తిరుపతి లడ్డూ పెట్టింది పేరు. భక్తులు ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందనేది వాస్తవం అంటున్న భక్తులు, కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనంలోనూ గణనీయమై మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, శ్రీవారి అన్న ప్రసాదం రుచిగా ఉందని చెప్తున్నారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

అదే విధంగా ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గణనీయమైన మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం ఎంతో రుచిగా ఉందని చెప్తున్నారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ క్యూలైనల్లోనూ పరిస్థితి మెరుగుపడిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భక్తులు ఆందోళన చెందొద్దు - పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం: టీటీడీ - maha shanti homam in tirumala

Tirumala Laddu Sales Increased: గత కొద్ది రోజుల నుంచీ తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంచారు. తిరుమల లడ్డూ విక్రయాలు పెరగడమే దీనికి నిదర్శనం. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లో 23 లక్షల 13 వేల 202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో గత ప్రభుత్వ చేసిన తప్పిదాలను సరి చేసింది. శ్రీవారి ప్రసాదాలలో కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడేలా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. రోజుకు 3.2 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొంటున్నారు.

స్వచ్ఛత, నాణ్యతకు తిరుమల తిరుపతి లడ్డూ పెట్టింది పేరు. భక్తులు ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందనేది వాస్తవం అంటున్న భక్తులు, కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనంలోనూ గణనీయమై మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, శ్రీవారి అన్న ప్రసాదం రుచిగా ఉందని చెప్తున్నారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

అదే విధంగా ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గణనీయమైన మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం ఎంతో రుచిగా ఉందని చెప్తున్నారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ క్యూలైనల్లోనూ పరిస్థితి మెరుగుపడిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భక్తులు ఆందోళన చెందొద్దు - పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం: టీటీడీ - maha shanti homam in tirumala

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.