Family and Marriage Counselling Course : ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది ఆస్వాదించలేకపోతున్నారు. ఇవి కుటుంబ బంధాలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ బాట పడుతున్నారు. అలా ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సిలింగ్ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 20 September 2024
Telangana News Today Live : తెలంగాణ Fri Sep 20 2024 లేటెస్ట్ వార్తలు- బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్లైన్ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling
Published : 2 hours ago
|Updated : 14 minutes ago
బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్లైన్ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling
కాళేశ్వరంపై చేసిన తీర్మానాలు ఇవ్వండి - రాష్ట్ర సర్కార్ను కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్ - PC GHOSH COMMISSION INQUIRY UPDATE
Kaleshwaram Project investigation Expedited : కాళేశ్వరం ప్రాజెక్ట్పై న్యాయ విచారణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు, తీర్మానాలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర సర్కార్ను కోరింది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబరెటరీస్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. నేటి నుంచి తదుపరి విచారణ ప్రారంభిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ దఫా మరో 25 మంది వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది. | Read More
నత్తనడకన సాగుతున్న భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియ - గడువులోగా పూర్తికావడం కష్టమే! - Telangana Govt Delay In LRS Work
Delay In LRS Work : రాష్ట్రంలో భూమి క్రమబద్ధీకరణ పథకం - ఎల్ఆర్ఎస్ అమలు అనుకున్నంత వేగంగా పుంజుకోవడం లేదు. 25,70,000 దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వం గడవు నిర్దేశించుకుంది. ప్రస్తుత పురోగతి చూస్తుంటే ఆ లోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 60 వేల అనధికారిక ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధ్యయనం చేస్తోంది. | Read More
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today
Telangana Cabinet Meet : రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. | Read More
బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్లైన్ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling
Family and Marriage Counselling Course : ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది ఆస్వాదించలేకపోతున్నారు. ఇవి కుటుంబ బంధాలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ బాట పడుతున్నారు. అలా ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సిలింగ్ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. | Read More
కాళేశ్వరంపై చేసిన తీర్మానాలు ఇవ్వండి - రాష్ట్ర సర్కార్ను కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్ - PC GHOSH COMMISSION INQUIRY UPDATE
Kaleshwaram Project investigation Expedited : కాళేశ్వరం ప్రాజెక్ట్పై న్యాయ విచారణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు, తీర్మానాలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర సర్కార్ను కోరింది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబరెటరీస్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. నేటి నుంచి తదుపరి విచారణ ప్రారంభిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ దఫా మరో 25 మంది వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది. | Read More
నత్తనడకన సాగుతున్న భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియ - గడువులోగా పూర్తికావడం కష్టమే! - Telangana Govt Delay In LRS Work
Delay In LRS Work : రాష్ట్రంలో భూమి క్రమబద్ధీకరణ పథకం - ఎల్ఆర్ఎస్ అమలు అనుకున్నంత వేగంగా పుంజుకోవడం లేదు. 25,70,000 దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వం గడవు నిర్దేశించుకుంది. ప్రస్తుత పురోగతి చూస్తుంటే ఆ లోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 60 వేల అనధికారిక ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధ్యయనం చేస్తోంది. | Read More
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today
Telangana Cabinet Meet : రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. | Read More