ETV Bharat / politics

విదేశీ పర్యటనకు సీఎం జగన్​- వీడ్కోలు పలికిన పార్టీ నేతలు - Cm Jagan tour

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 1:28 PM IST

CM Jagan Tour : విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్న జగన్​ శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లారు. తిరిగి ఈ నెల 11న విజయవాడకు చేరుకుంటారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. జగన్​ కుటుంబ సమేతంగా యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్​లో పర్యటించనున్నారు.

cm_jagan_tour
cm_jagan_tour (ETV Bharat)

CM Jagan Tour : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వై.యస్‌. జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేశ్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు సీఎంకు వీడ్కోలు చెప్పారు.

విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour

ఈ నెల 31న సీఎం జగన్ తిరిగి విజయవాడ వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విదేశీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్​ సీబీఐ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, ఫోన్​నంబర్​, ఈమెయిల్​ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra

జగనన్న సభ ఉంది జాగ్రత్త!- సిద్దం సభలతో జనం అవస్థలు - People in trouble in Jagan meetings

CM Jagan Tour : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వై.యస్‌. జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేశ్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు సీఎంకు వీడ్కోలు చెప్పారు.

విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour

ఈ నెల 31న సీఎం జగన్ తిరిగి విజయవాడ వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విదేశీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్​ సీబీఐ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, ఫోన్​నంబర్​, ఈమెయిల్​ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra

జగనన్న సభ ఉంది జాగ్రత్త!- సిద్దం సభలతో జనం అవస్థలు - People in trouble in Jagan meetings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.