ETV Bharat / politics

ఏపీలో అత్యధిక శాతం ఓట్లు ఆ ఎమ్మెల్యేకే - నోటాకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే? - AP Election voting percentage 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 2:08 PM IST

AP Election Voting Percentage 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది.

AP Election Voting Percentage 2024
AP Election Voting Percentage 2024 (ETV Bharat)

AP Election Voting Percentage 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (Association for Democratic Reforms) (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ విడుదల చేసింది.

  • శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు (0.19%), ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి (0.47%) అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • ఈ ఎన్నికల్లో టీడీపీకు 45.60%, వైఎస్సార్సీపీకు 39.37%, జనసేనకు 6.87%, బీజేపీకు 2.83%, కాంగ్రెస్‌కు 1.72%, నోటాకు 1.09%, బీఎస్పీకి 0.60%, సీపీఎంకు 0.13%, సీపీఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పోలయ్యాయి.
  • 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కిపైగా ఓట్లు లభించాయి.
  • శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.

AP Election Voting Percentage 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (Association for Democratic Reforms) (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ విడుదల చేసింది.

  • శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు (0.19%), ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి (0.47%) అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • ఈ ఎన్నికల్లో టీడీపీకు 45.60%, వైఎస్సార్సీపీకు 39.37%, జనసేనకు 6.87%, బీజేపీకు 2.83%, కాంగ్రెస్‌కు 1.72%, నోటాకు 1.09%, బీఎస్పీకి 0.60%, సీపీఎంకు 0.13%, సీపీఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పోలయ్యాయి.
  • 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కిపైగా ఓట్లు లభించాయి.
  • శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? - General Elections 2024 Result

తెలంగాణలో పోలింగ్‌ 64.93% - అత్యధికంగా భువనగిరిలో 76.47% - అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08% - TELANGANA LOK SABHA POLL PERCENTAGE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.