ETV Bharat / photos

వయనాడ్​ విలయానికి 184 మంది బలి- అదానీ రూ.5 కోట్ల సాయం - wayanad landslide 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 6:30 PM IST

wayanad landslide 2024
Wayanad Landslide 2024 : కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గల్లంతైన వారి కోసం సైన్యం, నేవీ, NDRF బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాధితులను వెలికి తీసేందుకు జాగిలాలను సైతం సైన్యం రంగంలోకి దింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి ఖురియన్ తెలిపారు. (Assosiated Press)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.