చిలీ కార్చిచ్చు బీభత్సం- 112కు చేరిన మృతుల సంఖ్య- 20వేల ఎకరాలు బూడిద! - chile forest fire news
![చిలీ కార్చిచ్చు బీభత్సం- 112కు చేరిన మృతుల సంఖ్య- 20వేల ఎకరాలు బూడిద! Chile Forest Fire 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2024/1200-675-20668552-thumbnail-16x9-chile.jpg?imwidth=3840)
Chile Forest Fire 2024 : అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాగ్ని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 112కు పెరిగింది. ఇప్పటికే 8 వేల హెక్టార్ల అటవీప్రాంతం కాలి బూడిదైంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. 1600 మంది నిరాశ్రయులవ్వగా, 200 మంది ఆచూకీ లేదని పోలీసులు తెలిపారు.
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 5, 2024, 6:44 AM IST
|Updated : Feb 5, 2024, 8:28 AM IST
Last Updated : Feb 5, 2024, 8:28 AM IST