ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈరోజు మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారని ట్రంప్ స్పష్టం చేశారు.
భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమని ట్రంప్ తేల్చిచెప్పారు. సీఏఏ గురించి ప్రధాని మోదీతో చర్చించలేదన్నారు.
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
Last Updated : Mar 2, 2020, 1:21 PM IST