ఇదీ చదవండి:
జిల్లా స్థాయిలో గెలిచి.. రాష్ట్ర స్థాయికి ఎంపికై..
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన విద్యార్థులు.. జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచారు. సీహెచ్ దర్శిని, సీహెచ్ సాత్విక్, బి. హర్షవర్థన్ బంగారు పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ రాష్ట్ర స్థాయి పోటీలకు సాధన చేస్తున్నారు. శిక్షకులు రవికుమార్, కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు