ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లా స్థాయిలో గెలిచి.. రాష్ట్ర స్థాయికి ఎంపికై..

By

Published : Dec 7, 2019, 2:18 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన విద్యార్థులు.. జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచారు. సీహెచ్ దర్శిని, సీహెచ్ సాత్విక్, బి. హర్షవర్థన్ బంగారు పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ రాష్ట్ర స్థాయి పోటీలకు సాధన చేస్తున్నారు. శిక్షకులు రవికుమార్, కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

Little girls, boys  preparing for Taekwondo state competitions
తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు

తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు

ఇదీ చదవండి:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details