కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ 200 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లను అందించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... పేద ప్రజలకు అండగా నిలవాలని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.