national

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Published : 9 hours ago

Nandigam Suresh
Nandigam Suresh (ETV Bharat)

Nandigam Suresh Remand Extended: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్​కు మరోసారి రిమాండ్ పొడిగించారు. గురువారంతో రిమాండ్ ముగిసిన నేపథ్యంలో, వైఎస్సార్సీపీ నేత సురేష్​ను పోలీసులు గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి మరో 14 రోజులు డిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగించడంతో సురేష్​ను భారీ బందోబస్తు మధ్య గుంటూరు జైలుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details