national

ETV Bharat / snippets

రెండేళ్ల క్రితం ఏనుగుల దాడిలో మృతి- ఆర్ధిక సాయమందించిన కూటమి ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 5:52 PM IST

Government Provided Compensation to Person Died in Elephant Attack
Government Provided Compensation to Person Died in Elephant Attack (ETV Bharat)

Government Provided Compensation to Person Died in Elephant Attack : చిత్తూరు జిల్లా పలమనేరులో రెండేళ్ల క్రితం ఏనుగుల దాడిలో మృతిచెందిన గంగప్పకు ప్రభుత్వం ఆర్ధిక సాహాయం మంజూరు చేసింది. 5 లక్షల రూపాయల చెక్కును గంగప్ప భార్యకు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అందజేశారు. అనంతంరం రాపిడ్ రెస్పాన్స్ టీం వాహనాన్ని డీఎఫ్ఓ చైతన్యకుమార్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details