రెండేళ్ల క్రితం ఏనుగుల దాడిలో మృతి- ఆర్ధిక సాయమందించిన కూటమి ప్రభుత్వం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 5:52 PM IST
Government Provided Compensation to Person Died in Elephant Attack : చిత్తూరు జిల్లా పలమనేరులో రెండేళ్ల క్రితం ఏనుగుల దాడిలో మృతిచెందిన గంగప్పకు ప్రభుత్వం ఆర్ధిక సాహాయం మంజూరు చేసింది. 5 లక్షల రూపాయల చెక్కును గంగప్ప భార్యకు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అందజేశారు. అనంతంరం రాపిడ్ రెస్పాన్స్ టీం వాహనాన్ని డీఎఫ్ఓ చైతన్యకుమార్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.