Invitation to Lok Sabha Speaker For Sirimanu Ammavari Jatara : విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిందే. పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానం అందించారు. కేంద్ర మాజీమంత్రి అశోక్గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు వారిని ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఓం బిర్లాకు కలిశెట్టి అప్పలనాయుడు అందించాడు.
సిరిమాను జాతరకు రండి - ఓం బిర్లాను ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి
By ETV Bharat Andhra Pradesh Team
Published : 19 hours ago
Invitation to Lok Sabha Speaker For Sirimanu Ammavari Jatara : విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిందే. పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానం అందించారు. కేంద్ర మాజీమంత్రి అశోక్గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు వారిని ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఓం బిర్లాకు కలిశెట్టి అప్పలనాయుడు అందించాడు.