Published : Jun 20, 2024, 3:19 PM IST
అక్షరయోధుడు రామోజీరావుకు ఉద్యోగుల నివాళి
Eenadu Employees paid Tribute To Ramoji Rao :అక్షర యోధుడు, ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావుకు ఆ సంస్థ ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖమ్మం యూనిట్ కార్యాలయంలో యూనిట్ మేనేజర్ శ్రీధర్లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, సబ్ ఎడిటర్లు, న్యూస్టుడే సిబ్బంది పూలతో ఆయనకు అంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన కార్యదక్షత, పత్రికా రంగంలో ఈనాడు పత్రికను ఉన్నత స్థానంలో ఉంచిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.