తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికాలో దుండగుల కాల్పులు - ఖమ్మం విద్యార్థి మృతి - KHAMMAM MAN DIED IN AMERICA

అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి - ఎంఎస్ చదివేందుకు 4 నెలల క్రితమే అమెరికా వెళ్లిన యువకుడు

MAN DIED IN AMERICA
KHAMMAM MAN DIED IN AMERICA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 10:39 AM IST

Updated : Nov 30, 2024, 12:23 PM IST

Khammam Student Died in Firing in USA : అమెరికాలోని చికాగోలో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరం రాపర్తినగర్‌ రమణగుట్ట రోడ్డులోని రామన్నపేటకు చెందిన 26 ఏళ్ల నూకరపు సాయితేజ ఎం.ఎస్ చదివేందుకు 4 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు ఎందుకు కాల్చి చంపారనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి సాయితేజ (ETV Bharat)
Last Updated : Nov 30, 2024, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details