ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో నలుగు విద్యార్థుల మిస్సింగ్ - కేసు నమోదు - FOUR STUDENTS MISSING IN VISAKHA

విశాఖలోని పునీత అంటోనీ హాస్టల్‌ నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యం

Four Students Missing in Visakha
Four Students Missing in Visakha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 8:16 AM IST

Four Students Missing in Visakha :విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది. నగరంలోని పునీత అంటోనీ హాస్టల్ నుంచి 9వ తరగతి చదువుతున్న కిరణ్ , కార్తీక్ , చరణ్ తేజ్, రఘు అదృశ్యమయ్యారు. వారు గోడ దూకి పారిపోయినట్టు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రుల మహారాణిపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే స్కూల్, రైల్వేస్టేషన్ , బస్టాండ్​లోని సీసీ ఫుటేజ్​లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details