పసిడి కాంతుల్లో మెరిసిన వెండితెర, బుల్లితెర తారలు - biggboss fame bhanu sri

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2019, 12:39 PM IST

హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ నగల దుకాణం సరికొత్త అభరణాలను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. వాటిని ధరించి పలువురు వెండితెర, బుల్లితెర తారలు పసిడి కాంతుల ధగధగల్లో మెరిసిపోయారు. ఇందులో సినీ తారలు మన్నారా చోప్రా, సంఘవి, నిత్యాశెట్టి, విజయలక్ష్మితో పాటు బిగ్​బాస్ ఫేమ్ హరితేజ, భానుశ్రీ, రోహిణీ, హిమజా, నందినీరాయ్ తదితరులు పాల్గొని ఆభరణాలను ఆవిష్కరించారు. పండుగ సీజన్​ కోసం విభిన్న సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.