thumbnail

By

Published : Jan 26, 2022, 12:37 PM IST

ETV Bharat / Videos

చార్మినార్​ వీధుల్లో మువ్వన్నెల రెపరెపలు.. 300 మీటర్ల పతాకంతో ర్యాలీ

Rally with 300 meters flag at Charminar: రాష్ట్రంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం త్రివర్ణ పతాక ఆవిష్కరణలతో నూతన సొబగులు అద్దుకుంది. మువ్వన్నెల జెండాలతో ప్రజలు.. దేశం పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చార్మినార్​లో 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో యువతీయువకులు, నగరవాసులు ర్యాలీ చేపట్టారు. దారులన్నీ దేశభక్తి, త్రివర్ణ పతాక రెపరెపలతో నిండిపోగా.. వీధులు, రహదారులపై ప్రదర్శన చేపడుతున్న డ్రోన్​ విజువల్స్​ ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.