ETV Bharat / state

వ్యాపారంలో నష్టాలు... యువకుడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పూర్​లో వ్యాపార లావాదేవిలో మనస్పర్ధలు వచ్చి మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

author img

By

Published : May 15, 2019, 11:58 PM IST

వ్యాపారంలో నష్టాలు... యువకుడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం​లో విషాదం చోటు చేసుకుంది. పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి అనే యువకుడు వలిగొండకు చెందిన తన స్వంత బావ సింగి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బోర్ బండి కొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వ్యాపారంలో భేదాభిప్రాయాలు రావటం వల్ల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు హైద్రాబాద్ నుంచి పహిల్వాన్ పూర్​లోని ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం​లో విషాదం చోటు చేసుకుంది. పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి అనే యువకుడు వలిగొండకు చెందిన తన స్వంత బావ సింగి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బోర్ బండి కొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వ్యాపారంలో భేదాభిప్రాయాలు రావటం వల్ల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు హైద్రాబాద్ నుంచి పహిల్వాన్ పూర్​లోని ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని నలుగురికి గాయాలు

TG_NLG_63_15_YUVAKUDU_AATMAHATYA_AV_C14 రిపోర్టర్ -సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : వ్యాపార లావాదేవిలో మనస్పర్థలు వచ్చి మనస్తాపం తో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఏనుగు లింగా రెడ్డి చంద్రకళ దంపతుల కుమారుడు ఏ నుగు మహేందర్ రెడ్డి వలిగొండ కు చెందిన తన స్వంత బావ సింగి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి బోర్ బండి కొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వ్యాపారంలో భేదాభిప్రాయాలు రావడం తో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు హైద్రాబాద్ నుంచి పహిల్వాన్ పూర్ లోని ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బందువులు మృతదేహం తో టేకులసోమారం స్టేజి వద్ద రహదారి పై నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య కు కారణమైన సింగి శ్రీనివాస్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని నినదించారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తో ధర్నా విరమించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.