ETV Bharat / state

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - Woman sucide in yadadri district

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
author img

By

Published : Mar 30, 2020, 4:08 PM IST

కుటుంబ కలహాలతో ఓ మహిళ రెండురోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

ఇదీ చూడండి:- తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

కుటుంబ కలహాలతో ఓ మహిళ రెండురోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

ఇదీ చూడండి:- తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.