యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ సీఎంవో భూపాల్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్పై నేడు 'సుప్రీం' విచారణ