ETV Bharat / state

పత్రికా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ - LOCK DOWN UPDATES

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని పత్రికా విలేకరులకు ఒక వారానికి సరిపడా కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్​ మందుల సామ్యూల్​​ అందజేశారు. కార్యక్రమంలో నూతన పీఎస్సీ ఛైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

GROCERIES DISTRIBUTED TO PAPER JOURNALISTS
పత్రికా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 3, 2020, 8:22 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.