ETV Bharat / state

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Dec 9, 2019, 3:00 PM IST

Governor who made special worship
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రికి తొలిసారి విచ్చేసిన గవర్నర్​కు మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రికి తొలిసారి విచ్చేసిన గవర్నర్​కు మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్
TG_NLG_01_09_Governor_Darshanam_TS10134_AV_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Chandrashekhar(Aleru) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్... యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో పండితులు... గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రికి తొలిసారి విచ్చేసిన గవర్నర్ కు... మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. హరిత హోటల్లో కాసేపు మాట్లాడిన ఆమె... అనంతరం వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్ళారు. ..................................Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.