యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పెద్దవాగు పారి బావులు, బోర్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో వాగు పరివాహక ప్రాంతాల రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లాలోని కొలనుపాకలో గతంలో పది బోర్లు వేసిన నీళ్లు రాలేదని... 16 సంవత్సరాలుగా రాని వాగు.. ఈ సారి పొంగాయంటూ ఉప సర్పంచ్ అనిత ఆనందం వ్యక్తం చేశారు. స్వయంగా ఆమె పొలంలో నాట్లు వేశారు.
ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'