ETV Bharat / state

మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన - యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి జిల్లా మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతులు ఆందోళన చేశారు. కందుల ధాన్యానికి సరిపడా గోనె సంచులు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.

మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన
మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన
author img

By

Published : Feb 27, 2020, 7:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మార్కెట్ యార్డులో కందుల ధాన్యానికి సరిపడా గోనె సంచులు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. వరుసక్రమం తప్పి కందులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా సీపీఎం కార్యదర్శి జహంగీర్ ఈ కొనుగోలు కేంద్రాన్ని ​ సందర్శించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

ఇవీ చూడండి: మగాడు గర్భం దాలుస్తాడట.. దేవుడు కొడుకును ప్రసాదిస్తాడట.!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మార్కెట్ యార్డులో కందుల ధాన్యానికి సరిపడా గోనె సంచులు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. వరుసక్రమం తప్పి కందులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా సీపీఎం కార్యదర్శి జహంగీర్ ఈ కొనుగోలు కేంద్రాన్ని ​ సందర్శించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

మోత్కూరు మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

ఇవీ చూడండి: మగాడు గర్భం దాలుస్తాడట.. దేవుడు కొడుకును ప్రసాదిస్తాడట.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.