ETV Bharat / state

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

అక్రమంగా రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 8 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Oct 23, 2019, 11:44 PM IST

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం
8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం
ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని భువనగిరి ఏస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం నాతాళ్ళ గూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తుర్కపల్లి మండలం బిల్యా నాయక్ తండాకు చెందిన మాలోత్ బాల్యా నాయక్​గా గుర్తించారు. అతని వద్ద 8 క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం
ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని భువనగిరి ఏస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం నాతాళ్ళ గూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తుర్కపల్లి మండలం బిల్యా నాయక్ తండాకు చెందిన మాలోత్ బాల్యా నాయక్​గా గుర్తించారు. అతని వద్ద 8 క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.