ETV Bharat / state

వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ - వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్​లు కొనుగోలు చేయలేని పేదలకు రెడ్​క్రాస్​ సంస్థ ఉచితంగా మాస్క్​లను పంపిణీ చేసింది.

Distribution of Masks to Migrant Workers in yadadri district
వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ
author img

By

Published : Apr 13, 2020, 5:12 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా అవుతుండటం వల్ల ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలంలోని చౌళ్లరామారం వద్ద గల జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న వలస కూలీలకు రెడ్​క్రాస్​ సంస్థ ఆధ్వర్యంలో మాస్క్​లు ఉచితంగా పంపిణీ చేశారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటిస్తే కరోనా మన చెంతకు చేరదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా అవుతుండటం వల్ల ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలంలోని చౌళ్లరామారం వద్ద గల జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న వలస కూలీలకు రెడ్​క్రాస్​ సంస్థ ఆధ్వర్యంలో మాస్క్​లు ఉచితంగా పంపిణీ చేశారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటిస్తే కరోనా మన చెంతకు చేరదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.