దిల్లీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వంగురి దయానంద్ మృతి చెందారు. ఈ మధ్యనే కుటుంబాన్ని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. విధుల్లో చేరేందుకు తిరుగు ప్రయాణం కాగా... దయానంద్ ప్రయాణిస్తున్న కారు దిల్లీ సమీపంలో ఓ ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చూడండి: 2వేల మంది రాజ్పుత్ వనితల 'తల్వార్ రాస్