ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి

author img

By

Published : Aug 23, 2019, 3:40 PM IST

దిల్లీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన  ఆర్మీ జవాన్​ మృతి చెందాడు. కుటుంబాన్ని చూసేందుకు హైదరాబాద్​ రాగా, తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి

దిల్లీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వంగురి దయానంద్ మృతి చెందారు. ఈ మధ్యనే కుటుంబాన్ని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. విధుల్లో చేరేందుకు తిరుగు ప్రయాణం కాగా... దయానంద్​ ప్రయాణిస్తున్న కారు దిల్లీ సమీపంలో ఓ ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి

ఇదీ చూడండి: 2వేల మంది రాజ్​పుత్​ వనితల 'తల్వార్​ రాస్​

దిల్లీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వంగురి దయానంద్ మృతి చెందారు. ఈ మధ్యనే కుటుంబాన్ని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. విధుల్లో చేరేందుకు తిరుగు ప్రయాణం కాగా... దయానంద్​ ప్రయాణిస్తున్న కారు దిల్లీ సమీపంలో ఓ ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి

ఇదీ చూడండి: 2వేల మంది రాజ్​పుత్​ వనితల 'తల్వార్​ రాస్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.