ETV Bharat / state

భూ సమస్యపై సర్వసభ్య సమావేశంలో సర్పంచ్​ నిరసన

author img

By

Published : Sep 5, 2020, 8:33 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీటింగ్​లో ఓ గ్రామ సర్పంచ్​ తమ గ్రామంలోని భూ సమస్యను అధికారులు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నిరసన తెలిపారు.

a sarpanch protest in general body meeting at yadagirigutta in yadadri bhuvanagiri district
భూ సమస్యపై సర్వసభ్య సమావేశంలో సర్పంచ్​ నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనిలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ వివిధ గ్రామాల సర్పంచ్​లు స్థానిక, ప్రజా ప్రతినిధులు.. తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాగా భూ సమస్యపై మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య సమావేశంలో నిరసన తెలిపారు. గ్రామంలో కొందరు కాంగ్రెస్ నాయకులు నిరుపేదల భూములను అక్రమంగా కబ్జా చేశారని సర్పంచ్ వెంకటయ్య ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనిలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ వివిధ గ్రామాల సర్పంచ్​లు స్థానిక, ప్రజా ప్రతినిధులు.. తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాగా భూ సమస్యపై మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య సమావేశంలో నిరసన తెలిపారు. గ్రామంలో కొందరు కాంగ్రెస్ నాయకులు నిరుపేదల భూములను అక్రమంగా కబ్జా చేశారని సర్పంచ్ వెంకటయ్య ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు.

ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.