వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థాన ఆవరణలో నిర్వహించిన ఈ కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పరవశించి పోయారు.
శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలు ఆలయ అర్చకులు అందజేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు