ETV Bharat / state

చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలు

నడికూడ మండలం ధర్మారంలోని చెరువు కుంటలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన వారికి గుర్తించారు.

author img

By

Published : May 14, 2020, 3:45 PM IST

The bodies were found in the pond
చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలు

వరంగల్ అర్బన్ జిల్లా నడికూడ మండలం ధర్మారంలో విషాదం జరిగింది. గ్రామంలోని చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతులు కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

వరంగల్ అర్బన్ జిల్లా నడికూడ మండలం ధర్మారంలో విషాదం జరిగింది. గ్రామంలోని చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతులు కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.