కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వరంగల్లో పలు వ్యాపార సముదాయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా భయంతో డీమార్ట్లో పరీక్షలు!
కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వరంగల్ పట్టణంలో పలు వ్యాపార సముదాయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సముదాయాల్లోకి వచ్చే వారికి దగ్గు, జలుబు, జ్వరం, శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించి లోపలికి తొలుతున్నారు.
![కరోనా భయంతో డీమార్ట్లో పరీక్షలు! Tests in DMart for fear of coronavirus at warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6412136-965-6412136-1584206257044.jpg?imwidth=3840)
థర్మో స్కానర్లతో తనిఖీలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. కొనుగోలుదార్లను భయపెట్టేందుకు కాదని ముందు జాగ్రత్త కోసమే ఈ చర్యలని చెబుతున్నారు.
ఇదీ చూడండి : రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి
కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వరంగల్లో పలు వ్యాపార సముదాయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
థర్మో స్కానర్లతో తనిఖీలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. కొనుగోలుదార్లను భయపెట్టేందుకు కాదని ముందు జాగ్రత్త కోసమే ఈ చర్యలని చెబుతున్నారు.
ఇదీ చూడండి : రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి