వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా జయహో సజ్జనార్ అనే నినాదాలు మారు మోగుతున్నాయి. దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల హన్మకొండలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలు పట్టుకొని సంబురాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆడ పిల్లలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించాలంటే భయపడేలా చేయాలని విద్యార్థులు కోరారు.
ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం