ETV Bharat / state

నిర్లక్ష్యం: 2 ట్రాలీల్లో 70 మంది విద్యార్థినులు - seventy members travelled in two mini goods trucks at hanmakonda in warangal urban district

నిత్యం రహదారులపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని చూసి కూడా ప్రయాణించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

seventy members travelled in two mini goods trucks at hanmakonda in warangal urban district
2 ట్రాలీల్లో 70 మంది విద్యార్థినులు
author img

By

Published : Dec 22, 2019, 12:11 PM IST

2 ట్రాలీల్లో 70 మంది విద్యార్థినులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పింగిలి జూనియర్ కళాశాల విద్యార్థినులను ఎన్ఎస్ఎస్ క్యాంపు నిమిత్తం కాజీపేట మండలం మడికొండ ప్రభుత్వ పాఠశాలకు తీసుకునివెళ్ళారు. విద్యార్థినుల భద్రతపై మాత్రం ఎన్ఎస్ఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.

రెండు మినీ గూడ్స్​ వాహనాల్లో 70 మంది విద్యార్థినులను గాలి కూడా చొరబడనంత ఇరుకుగా నిలబెట్టి తరలించారు. క్యాంపులో వారికి అవసరమైన వస్తువులను కూడా అదే వాహనంలో తీసుకువెళ్లారు.

అంత చిన్న వాహనాల్లో 70 మందిని తరలించండంపై ఎన్​ఎస్​ఎస్ ప్రతినిధిని ఈటీవీ భారత్​ ప్రశ్నించింది. క్యాంపు నిమిత్తం తమకు వచ్చే నిధులు సరిపోనందున ఇలా తీసుకువచ్చామని తెలిపారు.

2 ట్రాలీల్లో 70 మంది విద్యార్థినులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పింగిలి జూనియర్ కళాశాల విద్యార్థినులను ఎన్ఎస్ఎస్ క్యాంపు నిమిత్తం కాజీపేట మండలం మడికొండ ప్రభుత్వ పాఠశాలకు తీసుకునివెళ్ళారు. విద్యార్థినుల భద్రతపై మాత్రం ఎన్ఎస్ఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.

రెండు మినీ గూడ్స్​ వాహనాల్లో 70 మంది విద్యార్థినులను గాలి కూడా చొరబడనంత ఇరుకుగా నిలబెట్టి తరలించారు. క్యాంపులో వారికి అవసరమైన వస్తువులను కూడా అదే వాహనంలో తీసుకువెళ్లారు.

అంత చిన్న వాహనాల్లో 70 మందిని తరలించండంపై ఎన్​ఎస్​ఎస్ ప్రతినిధిని ఈటీవీ భారత్​ ప్రశ్నించింది. క్యాంపు నిమిత్తం తమకు వచ్చే నిధులు సరిపోనందున ఇలా తీసుకువచ్చామని తెలిపారు.

Intro:TG_WGL_11_22_MINI_TRUCKKULLO_70_MANDHI_INTER_VIDHYARDHINILU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) నిత్యం రహదారులపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటివి చూసి కూడా రహదారులపై ప్రయాణించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పింగిలి జూనియర్ కళాశాల విద్యార్థినినిలను ఎన్ఎస్ఎస్ క్యాంపు నిమిత్తం ఖాజీపేట మండలం మడికొండ ప్రభుత్వ పాఠశాలకు తీసుకొనివెళ్ళారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపుకు విద్యార్థినినిలను తరలించే విషయంలో వారి భద్రతపై మాత్రం ఎన్ఎస్ఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. వస్తు సామాగ్రిలను తరలించాల్సిన 2 మినీ గూడ్స్ వాహనాలలో 70 మంది విద్యార్థినినిలను గాలి కూడా చొరబడనంత ఇరుకుగా నిలబెట్టి వారిని తరలించారు. విద్యార్థినినిలతో పాటుగా వారి సామాగ్రి, క్యాంపుకు అవసరమైన వస్తువులను కూడా అవే వాహనాలలో తరలించారు. అంత చిన్న వాహనాలలో 70 మంది విద్యార్థినినిలను తరలించడంపై ఎన్ఎస్ఎస్ ప్రతినిధిని ప్రశ్నించగా..... క్యాంపు నిమిత్తం తమకు వచ్చే నిధులు చాలా తక్కువగా ఉంటాయని..... కాబట్టే ఇలా తీసుకు రావాల్సి వచ్చిందని తెలుపుతూ.... మరిన్ని వివరాలు తెలపడానికి నిరాకరించారు.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION



Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.