ETV Bharat / state

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ

వరంగల్​ జిల్లా హన్మకొండలో బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీషీటర్​ విక్రమ్​ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Apr 29, 2019, 6:53 PM IST

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ


భూ కబ్జా కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వరంగల్​ సీపీ రవీందర్​ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లో తెరాస కార్పొరేటర్​ను హత్య చేసిన విక్రమ్​ అనే రౌడీషీటర్​ను అరెస్టు చేశామని వెల్లడించారు.

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ

ఇదీ చూడండి : తల్లిదండ్రుల వివాదం... పసిహృదయం కన్నీళ్లు


భూ కబ్జా కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వరంగల్​ సీపీ రవీందర్​ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లో తెరాస కార్పొరేటర్​ను హత్య చేసిన విక్రమ్​ అనే రౌడీషీటర్​ను అరెస్టు చేశామని వెల్లడించారు.

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ

ఇదీ చూడండి : తల్లిదండ్రుల వివాదం... పసిహృదయం కన్నీళ్లు

Intro:Tg_wgl_02_29_rowdy_sheeter_arrest_on_cp_ab_c5


Body:చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ స్పష్టం చేశారు. హన్మకొండలో బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ షీటర్ విక్రమ్ పోలీసులు అరెస్టు చేశారు .ఇతని నుంచి 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ అనే రౌడీ షీటర్ 2018లో లో తెరాస కార్పొరేటర మురళి ని హత్య చేశాడని తెలిపారు .ఇతనిపై అనేక బెదిరింపు కేసులు నమోదు చేయబడ్డాయి అని సిపి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉంటామని అవసరమైతే పి.డి యాక్ట్ కింద నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు....బైట్
రవీందర్ , వరంగల్ నగర పోలీస్ కమిషనర్.


Conclusion:rowdy sheeter arrest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.