ETV Bharat / state

భద్రకాళీ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. శుక్రవారం శ్రావణ మాసం ఆరంభం కావడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Aug 2, 2019, 5:36 PM IST

తరలొచ్భిన భక్తులు

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. శ్రావణ మాసం ప్రారంభ కావడం వల్ల పెద్ద ఎత్తున తరలొచ్చారు. దేవిని దర్శించుకుని.. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల వారిని అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది.

భద్రకాళీ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. శ్రావణ మాసం ప్రారంభ కావడం వల్ల పెద్ద ఎత్తున తరలొచ్చారు. దేవిని దర్శించుకుని.. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల వారిని అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది.

భద్రకాళీ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

TG_WGL_16_02_BHADRAKALI_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( )ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా నిర్వహించారు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కలిసి రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో వారు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి నామస్మరణలతో ఆలయం మారుమోగింది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఆలయ సిబ్బంది భక్తులను అదుపు చేయడం కష్టంగా మారింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.