ETV Bharat / state

'ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేస్తున్నారు' - ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు

ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Nov 6, 2019, 9:44 PM IST


వరంగల్ గ్రామీణ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్​ చేస్తూ వ్యాజ్యం


వరంగల్ గ్రామీణ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, సర్పంచులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్​ చేస్తూ వ్యాజ్యం

Intro:Tg_wgl_04_06_manthri_tracters_pampini_ab_ts10077


Body:ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో అన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హన్మకొండ లో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గ్రామ పంచాయతీ లకు 54 ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు 54 గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి విషయంలో కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. సీసీఐ పత్తి కొనుగోలు విషయంలో ఎటూ తేల్చడం లేదని....ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు చేయకున్న మన రాష్టం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ట్రాక్టర్ల విషయంలో జాగ్రత్త గా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు....బైట్
ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి .


Conclusion:manthri tracters pampini
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.