ETV Bharat / state

వేయి స్తంభాల ఆలయంలో కార్తిక సందడి

author img

By

Published : Dec 14, 2020, 10:59 AM IST

కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో వేయి స్తంభాల ఆలయానికి భక్తులు తరలివచ్చారు. నంది విగ్రహం దగ్గర దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకున్నారు.

karthika masam special pooja in thousand pillar temple in warangal urban district
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి
karthika masam special pooja in thousand pillar temple in warangal urban district
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.

karthika masam special pooja in thousand pillar temple in warangal urban district
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడివేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

karthika masam special pooja in thousand pillar temple in warangal urban district
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు.

karthika masam special pooja in thousand pillar temple in warangal urban district
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడివేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.